ఫైర్ సర్వీస్ ఆధునిక వాహనం ప్రారంభించిన మంత్రి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ధర్మవరంలో అగ్నిమాపక శాఖకు చెందిన రూ. 74. 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబడిన ఆధునిక వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం 5,000 లీటర్ల నీటి సామర్థ్యంతో, అత్యాధునిక రెస్క్యూ, భద్రతా మరియు కమ్యూనికేషన్ పరికరాలతో అగ్నిప్రమాదాల సమయంలో సన్నద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్