సోమవారం రాష్ట్ర యాదవ సంఘ యువజన రాష్ట్ర కార్యదర్శిగా గుత్తి ఆర్ఎస్ కు చెందిన గురు ప్రసాద్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన యాదవ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.