నల్లచెరువు లో మహిళను వద్ద నగదు చోరీ

నల్లచెరువులోని ఒక బ్యాంకు వద్ద, డబ్బు డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్న మహిళను కొందరు కేటుగాళ్లు మాటల్లో పెట్టి, ఆమె ఆదమరపుగా ఉన్న సమయంలో రూ. 18,500 నగదును అపహరించారు. బాధిత మహిళ రమణమ్మ ఫిర్యాదు మేరకు, ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. నిందితులు పరారయ్యారు.

సంబంధిత పోస్ట్