నల్లమాడ లో వైసీపీ నాయకుడు మృతి

శుక్రవారం నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన వైసీపీ నాయకుడు ఈశ్వరయ్య మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే, మండల కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ రమణ, ఎంపీటీసీ శివారెడ్డితో సహా పలువురు నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్