ఎల్లనూరులో విద్యుత్ షాక్ తో గురై రైతు మృతి

బుధవారం ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలో పెద్దన్న అనే రైతు తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న, వరి పంటలకు నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్