యాడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరన్న గురువారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం సరిగా లేదని సీఐ ఈరన్న తెలిపారు.