తంబళ్లపల్లెలో నకిలీ మద్యం కేసు – 15 మంది అరెస్ట్

తంబళ్లపల్లి మండలంలో నకిలీ మద్యం కేసులో మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన డ్రైవర్ అష్రఫ్ సహా మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. మొదట 14 మందిపై కేసు నమోదు చేయగా, ఒకరి సమాచారంతో మరో 9 మందిని చేర్చారు. అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్