చంద్రగిరి: పద్మావతి అమ్మవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. సేవ అనంతరం ఆలయాధికారులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్