అయినవిల్లి: విఘ్నేశ్వరుడి ఆలయానికి రూ 2. 61 లక్షలు ఆదాయం

అయినవిల్లి మండలం అయినవిల్లిలోని విగ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కార్తీకమాసం శుద్ధచతుర్దశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,61,977 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. 1820 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్