అంతర్రాష్ట్ర దొంగల సంచారం.. పెరవలి పోలీసుల కీలక సూచన

పెరవలి ఎస్ఐ ఎం. వెంకటేశ్వరరావు ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోనూ అనేక చోరీలకు పాల్పడిందని, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతోందని తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్