నిడదవోలు: వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వూతుల ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆదివారం రాత్రి నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు వైసీపీ పరిశీలకులు గిరజాల బాబు, కామిశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్