తుళ్లూరు: ఎస్ పీ డీ ఓ కార్యక్రమం ప్రారంభించిన హోమ్ మినిస్టర్

మంగళవారం, తుళ్లూరు మండలం వెలగపూడిలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని హోమ్ మినిస్టర్ అనిత ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా, ఐజీ సర్వ శ్రే ష్ఠ త్రిపాఠి, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణతో పాటు ఇతర పోలీసు అధికారులు, రాజధాని ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఈ నూతన కార్యాలయం పోలీసు సేవలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్