ఏపీ పంచాయతీల్లో కీలక మార్పులు

AP: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు, గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కూర్పును ఖరారు చేసింది. దీని ప్రకారం, ఇంతకుముందు ఐదు కేటగిరీలుగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల కేటగిరీలను ఇప్పుడు మూడు కేటగిరీలకు కుదించారు. ఈ మూడు కేటగిరీలలో లేని.. మిగిలిన పంచాయతీ కార్యదర్శులను రూర్పన్ పంచాయతీలు, గ్రేడ్ 1 పంచాయతీల్లో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్