కృష్ణా: చికెన్ ప్రియులకు షాక్!

కృష్ణా జిల్లాలో చికెన్ ప్రియులకు కార్తీక మాసం వేళ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఆదివారం కేజీ చికెన్ ధర విత్ స్కిన్ తో 250 రూపాయలకు విక్రయిస్తున్నట్లు దుకాణాదారులు వివరిస్తున్నారు. విత్ అవుట్ స్కిన్ 260 రూపాయలకు కేజీ అమ్ముతున్నట్లు వివరించారు. చేపలు, రొయ్యలు, మటన్, చికెన్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్