ఏపీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స కోసం వేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న కోర్టు తీర్పు వెలువరించనుంది.