వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి: ఆదోనిలో వైసీపీ ర్యాలీ

ఆదోని పట్టణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయం నుంచి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్