మహానంది: గాయపడిన జనసేన కార్యకర్తకు రూ. 10, 000 ఆర్థిక సహాయం

ఆదివారం, మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త గుండా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని, పార్టీకి చెందిన తోటి జనసైనికులు ఆయనను పరామర్శించి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్, మురళి, చక్రపాణి, దుర్గ ప్రసాద్, కామిని ప్రసాద్, డమాల చంద్రుడు, మరియు బీజేపీ మండలాధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్