కందుకూరు: ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు

పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సతీమణి సౌజన్య శ్రీ గంగా సమేత స్కందపురి సోమేశ్వరాలయంలో స్వామివారికి జరిగిన బుధవారం వేకువజామున అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దంపతులు కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి, శివలింగమూర్తికి పూజలు చేశారు. అనంతరం ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్