నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో ఆదివారం స్నానానికి దిగిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు నెల్లూరు నారాయణ పేటకు చెందిన హుమయూన్, తాజిన్, ఆదిల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.