వినుకొండలో భారీ కొండ చిలువ హల్చల్

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 22వ వార్డులో సోమవారం ఒక పెద్ద కొండచిలువ కలకలం సృష్టించింది. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ కారణంగా ఒక పిల్లి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్