మంగళవారం, మక్కువ (M) ములక్కాయవలసకు చెందిన గండి జగదీష్ తన బైక్పై కాశీపట్నం రోడ్డులోని సన్నిధానం వద్దకు వెళ్లి స్వాములతో మాట్లాడుతుండగా, బొబ్బిలి స్కూల్ బస్సు అతివేగంతో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న జగదీష్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీష్ కుడి కాలుకు గాయాలయ్యాయి. SI వెంకటరమణ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.