గరుగుబిల్లి మండలంలో ఏనుగుల గుంపు సంచారం

గరుగుబిల్లి మండలం ఖడ్గవలస, నాగూరు పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపిస్తే ఎటువంటి కల్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్