‘దేశ రాజధానిలో యువత ప్రతిభను చాటాలి’

మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే యువజనోత్సవాల్లో పార్వతీపురం జిల్లా యువత క్రీడల్లో తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు. తమ సత్తా చాటి ప్రతిభ కనబరిస్తే అన్ని సౌకర్యాలు తాను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్