హనుమంతునిపాడులో పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

హనుమంతునిపాడులో నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లాకప్ గదులు, ఎస్సై కార్యాలయం, ఫిర్యాదుల విభాగం వంటి విభాగాలను పరిశీలించారు. మిగిలిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్