వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు

AP: నంద్యాల జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వార్డు సభ్యులు కలిసి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, వైసీపీ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్