శనివారం రాత్రి మందసలోని బాలిగాం బ్రిడ్జ్ జంక్షన్ సమీపంలో కొబ్బరి బోండాలతో వెళ్తున్న బొలెరో పికప్ వాహనం బోల్తా పడింది. చీపురుపల్లి నుంచి సంబల్పూర్ కు వెళ్తున్న ఈ వాహనం డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.