నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చలు జరపనున్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 24న ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ మేరకు చేయాల్సిన చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్