విశాఖ రైల్వే స్టేషన్ వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. YCP స్టూడెంట్ వింగ్ లీడర్ కొండారెడ్డి.. గూడివాడకు చెందిన చరణ్ (B.టెక్)ను డ్రగ్స్ కేసులో గత నెల 31న ఫ్లైట్లో బెంగళూరుకు పంపాడు. సంప్రదించిన తర్వాత డ్రగ్స్ కొనుగోలులో ఉన్న వైజాగ్ చిచ్చిన చరణ్ S.K.L.Mకు చెందిన హర్షవర్ధన్ (B.టెక్) లింక్ చేసుకున్నాడు. వీరిని ముగ్గురినీ అరెస్ట్ చేశామని DCP మేరీ ప్రసాంతి వెల్లడించారు.