ఈ కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే, ఉత్తరాంధ్ర నుంచి తిరుమల యాత్రికులకు, అలాగే బెంగళూరు వంటి ప్రముఖ నగరాలకు ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం కలుగుతుంది. త్వరలోనే ఈ రెండు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వడ్డీ రేట్లు తగ్గింపు