మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని, అందులో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేసులో ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నారు. దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరు సహా ఏపీలోనూ గాలిస్తున్నాయి. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్