జంగారెడ్డిగూడెం విచ్చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగిన శెట్టిబలిజల కార్తీక వన సమారాధన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజల జాతి సమైక్యత, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని, అన్ని కులాలను గౌరవిస్తూనే వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి పాటుపడతానని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్