పెదవేగి: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే

పెదవేగి మండలం జానంపేటలో శుక్రవారం జరిగిన "సుపరిపాలనలో - తొలి అడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, పథకాల అమలుపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్