నార్వే పర్యటనలో ఏలూరు ఎంపీ

నార్వే అధికారిక పర్యటనలో భాగంగా ఎంపీ పొట్ట మహేష్ కుమార్ మంగళవారం నార్వే పార్లమెంట్ ను సందర్శించారు. అక్కడ ఆయన విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. నార్వే పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు.

సంబంధిత పోస్ట్