జీలుగుమిల్లి: మంత్రితో ఎమ్మెల్యేలు సమీక్ష

శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నివాసంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు పనుల స్థితిగతులు, గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం గురించి ఇరువురు ఎమ్మెల్యేలు మంత్రితో సంభాషించారు.

సంబంధిత పోస్ట్