దేశానికి ప్రతి ఏటా 1000 కిలోల బంగారం ఇవ్వనున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించనుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఈ విషయాన్ని వెల్లడించింది. సంవత్సరానికి దాదాపు 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి ఇది ఒక కీలక ముందడుగు. జొన్నగిరి బంగారు గని అభివృద్ధిలో జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో DGML వాటా కలిగి ఉంది. BSEలో జాబితా అయిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థ DGML.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్