పాక్‌తో ఫైనల్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు

ఆసియా కప్ 2025 ఫైనల్లో ఆదివారం భారత్, పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు.

సంబంధిత పోస్ట్