భారత్‌ సహా 140 దేశాలకు.. బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ప్రసాదం

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా దర్శనం పొందలేని భక్తుల కోసం బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (BKTC) కొత్త ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ఆలయాల ప్రసాదాన్ని దేశం నలుమూలల భక్తులకు స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పంపే నిర్ణయం తీసుకుంది. ఇందుకు తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 24–72 గంటల్లో ప్రసాదం చేరుతుందని, విదేశాల్లో ఉన్నవారికి ఆయా దేశాల దూరాన్ని బట్టి పంపుతామని కమిటీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్