టీమ్ ఇండియా గెలవాలని యజ్ఞం చేసిన అభిమానులు (వీడియో)

భారత్–దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా టీమ్‌ ఇండియా విజయం సాధించాలని కోరుతూ చండీగఢ్‌లో స్థానికులు ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. స్థానిక దేవాలయంలో జరిగిన ఈ యజ్ఞంలో అభిమానులు భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేస్తూ, జాతీయ జట్టు ట్రోఫీని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచకప్‌ ఫైనల్‌ను ముందుకు పెట్టుకుని దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్సాహాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.

సంబంధిత పోస్ట్