రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన గణపతి (వీడియో)

AP: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో లంబోదరుడిని ₹2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం ₹1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్