అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భాష్యం పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న రంజిత ఇంట్లో ఉరేసుకుంది. అయితే అది ఆత్మహత్య కాదని, హత్యేనని రంజిత తల్లి ఆరోపించారు. హత్య చేసి ఫ్యాన్‌కి ఉరేశారన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించాలని డిమాండ్ చేశారు. కాగా, రంజిత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్