భారత్‌లో తొలి ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న హోండా

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసపురలోని ప్రస్తుత ప్లాంటు పక్కనే రూ.600 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఇక్కడ తయారయ్యే ఈవీలు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి. ప్రస్తుతం హోండా యాక్టివా-ఈ, క్యూసీ1 ఈవీ స్కూటర్లను విక్రయిస్తోంది.

సంబంధిత పోస్ట్