'టచ్ చేస్తే చంపేస్తా.. వరుడిని బెదిరించిన వధువు'

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ నవవధువు వారి ఫస్ట్ నైట్ రోజే భర్తను కత్తితో బెదిరించింది. “నువ్వు నన్ను టచ్ చేస్తే, నిన్ను 35 ముక్కలుగా నరికి చంపేస్తా. నేను మరొ యువకుడిని ప్రేమిస్తున్నా," అని భర్తకు చెప్పింది. దీంతో భర్త పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆమె బెడ్ పై పడుకుందని, కానీ తాను భయంతో సోఫాలోనే కూర్చున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు అర్ధరాత్రి, ఇంటి గోడ దూకి ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.

సంబంధిత పోస్ట్