మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే, మైదానం తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం.