పెద్దపల్లి జిల్లా మంథని గోదావరిలో గల్లంతైన సాయి అనే వ్యక్తి మృతదేహం అన్నారం బ్యారేజీ గోడ వద్ద నీటిపై తేలింది. మృతదేహం రావికంటి సాయిదే కావచ్చని బంధువులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా అందుబాటులో ఉంది.