మధిర: నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి

ఖమ్మం జిల్లా మధిరలో సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ, రామారావు హత్య జరిగి ఆరు రోజులు గడుస్తున్నా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం దారుణమని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ ఆలస్యం అవుతోందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్