నేలకొండపల్లి: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

గురువారం నేలకొండపల్లి మండలంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి మంధనపు రామారావు పరిశీలించారు. వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి, బాధితులను గుర్తించి సహాయం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్