కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కళాశాలలో చోరీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు కోటి రూపాయల నగదును దొంగలించినట్లు కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్