తడిసిన ధాన్యం కొనాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

హవేలిఘనపూర్ మండలంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు. అకాల వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం, జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు స్వీకరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్