బుధవారం మెదక్ జిల్లా అప్పన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మందిరా నది వరద కొనసాగుతుంది. ఈ వరద కారణంగా ఆలయ పరిసరాలు నీట మునిగాయి.