అక్టోబర్‌లో పీఎఫ్ సభ్యులకు కొత్త సౌకర్యాలు

పీఎఫ్ సభ్యులకు కొత్త డిజిటల్ సర్వీసులు, పెన్షన్ పెంపుదలపై అక్టోబర్‌లో చర్చించే అవకాశం ఉంది. కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 1,500 నుంచి రూ.2,500కి పెంచడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అదనంగా, ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ సర్వీస్ EPFO ​​3.0 ప్రారంభించనుంది. ఆన్‌లైన్ PF సేవలు మరింత వేగవంతం కానుంది. తద్వారా పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత పోస్ట్